Tuesday, August 21, 2012

ఆది కేశవులు నాయుడు మరియు రతన్ టాటా

ఆది కేశవులు నాయుడు పాపం దేశం అంతా ఉత్తరాది పోతున్నారు స్వర్ణ దేవాలయం చూడటానికి మరియు ఇంకా చాల కారణాలు కలుపుకుని స్వర్ణ తాపడం చేయించ బోతే, మీడియా ఏమి చేసిందో చూడండి... అతడిని దింపేసి వేరే వారిని అక్కడ కూర్చో బెట్టింది. ఎన్నో సార్లు ఎంతో మంది తో వాదించాను గతం లో మీడియా ఒక ఆర్గనైజ్డ్  క్రైం ఆర్గనిజేషన్ అని. కాని ఎవరూ వినలేదు. అసలు టీవీలు కొనడం ఆపలేదు. అట్ లీస్ట్ చానేల్సు ని కంట్రోలు చేయలేదు. మనం కొనక పోయినా చూడక పోయినా ఆ చానెల్ మూత పడుతుంది కదా.

నిజానికి ఆది కేశవులు నాయిడు కి రతన్ టాటా కి వున్నాంత బ్రెయిన్ ఉండొచ్చు. వేరే పెద్ద చేప ని ఎదుర్కోవడానికి మనం కూడా పెద్ద గా కావలి అని టాటా కోరస్ ని కొన్నాడు. మనం కూడా స్వర్ణ తాపడం పెట్టించుకొని వుంటే, బోడి స్వర్ణ దేవాలయం ఎవడు చూడటానికి వెళ్తాడు ?

ప్రజలకి బుర్ర వుంది కాని దాన్లో అంతా బొర్రలు తప్పితే ఏమీ లేవు.

No comments:

Post a Comment